నేడు లోక్ సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్

63பார்த்தது
నేడు లోక్ సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5 దశల పోలింగ్ ముగియగా నేడు ఆరో దశ పోలింగ్ జరగనుంది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని
58 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. బీహార్లో 8, హరియాణాలో 10, జమ్ముకశ్మీర్లో 1, ఝార్ఖండ్లో 4, ఢిల్లీలో 7, ఒడిశాలో 6, UP 14, బెంగాల్లో 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1న జరిగే ఆఖరి దశ పోలింగ్తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. 4న ఫలితాలు వెల్లడవుతాయి.

தொடர்புடைய செய்தி