పి ఓ డబ్ల్యు సభలకు హైదరాబాద్ కు తరలి వెళ్లిన మహిళలు

72பார்த்தது
పి ఓ డబ్ల్యు సభలకు హైదరాబాద్ కు తరలి వెళ్లిన మహిళలు
ఆర్మూర్ పట్టణంతో పాటు మండల్ లోని పలు గ్రామాలకు చెందిన మహిళలు పిఓడబ్ల్యూ రాష్ట్ర ఏడవ మహాసభలకు తరలి వెళ్తున్నట్లు ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు లక్ష్మక్క తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మక్క మాట్లాడుతూ మహిళల పట్ల వివక్షత పాటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, వరకట్నం హత్యలు వెంటనే అరికట్టాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி