దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించిన రైతులు

80பார்த்தது
బైంసా మండలం ఎగ్గం గ్రామంలో కేబుల్ వైరులు, బ్యాటరీలను చోరీకి ప్రయత్నించిన దొంగను పట్టుకొని బుధవారం దేహశుద్ధి చేశారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం పంట పొలాలలో కేబుల్ వైర్లు, బ్యాటరీలు చోరీ చేసేందుకు ప్రయత్నించగా వెంటనే పట్టుకుని దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా పంపు మోటర్ల కేబులు వైర్లను దొంగలు ఎత్తుక పోతున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி