చెరువులను పరిశీలించిన ప్రాథమిక పాఠశాల కల్లూర్ విద్యార్థులు

53பார்த்தது
చెరువులను పరిశీలించిన ప్రాథమిక పాఠశాల కల్లూర్  విద్యార్థులు
3, 4 5 వ తరగతి విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా మంగళవారం కల్లూర్ గ్రామంలోని కర్ణం చెరువును పరిశీలించారు. చెరువు ఆయకట్టు విస్తీర్ణం, చెరువు నీటిమట్టం, తూము మత్తడి , చెరువు కింద పంటల సాగు విధానము మొదలగు విషయాలను ఉపాధ్యాయులు బరుకుంట నవీన్ రవీందర్ లు వివరించారు.

தொடர்புடைய செய்தி