నూతన డిగ్రీ కళాశాల కొరకు భవనాల పరిశీలన

53பார்த்தது
నూతన డిగ్రీ కళాశాల కొరకు భవనాల పరిశీలన
ముధోల్ మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభం కానున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలను ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య శుక్రవారం పరిశీలించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హ్యాండోవర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల ప్రారంభానికి సంబంధించి తదుపరి చర్యలకు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, డా. భీమ్ రావ్, గుంత సుధాకర్, డా. ఓం ప్రకాష్ , వి డి సి సభ్యులు ఇతరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி