ఆర్టీసీ ఆధ్వర్యంలో మర్యాద దినోత్సవం

61பார்த்தது
ఆర్టీసీ ఆధ్వర్యంలో మర్యాద దినోత్సవం
ఆర్టీసీ భైంసా డిపో ఆధ్వర్యంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ఆదేశాల మేరకు బస్టాండ్ లో మర్యాద దినోత్సవాన్ని నిర్వహించారు. డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత ప్రయాణికులను మర్యాద పూర్వకంగా కలిసి గులాబీ పువ్వులను అందజేశారు. ఆమె మాట్లాడుతూ, ప్రయాణికులు సంస్థకు ముఖ్య ఆధారం కావున, ప్రతి నెల మూడవ శుక్రవారం మర్యాద దినోత్సవాన్ని నిర్వహించటం జరుగుతుందని అన్నారు.

தொடர்புடைய செய்தி