బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

62பார்த்தது
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుజ్జుల బుచ్చన్న కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు సుగుణ కలిశారు. బుచ్చన్న బుధవారం ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న సుగుణ దేవుని గూడెంలోని వారి స్వగృహానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని గురువారం కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி