అంతరాష్ట్ర బైక్ దొంగ అరెస్ట్

80பார்த்தது
అంతరాష్ట్ర బైక్ దొంగ అరెస్ట్
కొండమల్లేపల్లి: అంతరాష్ట్ర బైక్ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఎస్ఐ రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 3, 4వ తేదీ రాత్రి ఇద్దరి ఇళ్ళ ముందు పార్కు చేసిన రెండు పల్సర్ బైకులను మాచర్ల ప్రాంతానికి చెందిన రాజు(33) అపహరించగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి బైకులు స్వాదీనం చేసుకుని రిమాండుకు తరలించినట్టు ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైం సిబ్బంది హేము, భాస్కర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி