ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు

82பார்த்தது
మంచిర్యాలలోని వాటర్ ట్యాంక్ ఏరియాకు చెందిన హరిదాస్ సాయికృష్ణ అనే యువకుడు గురువారం సాయంత్రం రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా బ్లూకొల్ట్ కానిస్టేబుళ్లు సత్యనారాయణ, రాజ్ కుమార్ రక్షించారు. డయల్ 100కు కాల్ రావడంతో సకాలంలో అక్కడికి చేరుకొని కాపాడారు. సకాలంలో స్పందించి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన బ్లూకొల్ట్ కానిస్టేబుల్స్ ను అభినందించి రివార్డ్ అందజేశారు.

தொடர்புடைய செய்தி