ఆర్.ఎం.పి, పి.ఎం.పి నూతన కమిటీ ఎన్నిక

55பார்த்தது
ఆర్.ఎం.పి, పి.ఎం.పి నూతన కమిటీ ఎన్నిక
మంచిర్యాల అర్బన్ అండ్ టౌన్ ఆర్. ఎం. పి అండ్ పి. ఎం. పి వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ సీనియర్ వైద్యులు దొంతుల మొండయ్య ఆధ్వర్యంలో బుధవారం చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ నూతన కమిటీ ని సర్వ సభ్యులందరూ హాజరై వారి అభిప్రాయాల మేరకు మంచిర్యాల పట్టణ అధ్యక్షులుగా మేడిపల్లి విజయ్, ప్రధాన కార్యదర్శిగా మూషం రమేష్, మరియు కోశాధికారి రాథోడ్ రామారావును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.

தொடர்புடைய செய்தி