కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

63பார்த்தது
కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
కార్మికులకు మౌలిక వసతులు కల్పించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె. వీరభద్రయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీసైదా అన్నారు. శనివారం శ్రీరాంపూర్ ఆర్కే 5 గనిని వారు సందర్శించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி