చెన్నూర్ పేల్చివేత కేసులో కాంగ్రెస్ నాయకులను తప్పించారు

81பார்த்தது
చెన్నూర్ పేల్చివేత కేసులో కాంగ్రెస్ నాయకులను తప్పించారు
చెన్నూర్ శనగకుంట మత్తడి పేల్చివేసిన ఘటనలో కాంగ్రెస్ నాయకులను తప్పించారని బిజెపి పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ వెంకటేశ్వర్ గౌడ్ ఆరోపించారు. శుక్రవారం చెన్నూర్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, ఈ కేసులో ప్రభుత్వం పక్షపాతం వైఖరి ప్రదర్శించిందని పోలీసులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులను పక్కనపెట్టి ఇతర నాయకులపై కేసు నమోదు చేశారని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி