తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన

69பார்த்தது
నిరుపేదలైన తమకు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరుతూ బెల్లంపల్లి మండలం పెద్ద బూద గ్రామానికి చెందిన పలువురు తాసిల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ తాము గతంలో శివాలయం ముందు గల ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే అధికారులు వచ్చి తమకు వేరే ఇతర స్థలం ఇస్తామని మాట ఇచ్చి గుడిసెలు తొలగించాలన్నారు. తమకు ప్రభుత్వ భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி