తాండూర్ మండలంలో ప్రజా ప్రతినిధులకు ఘన సన్మానం

70பார்த்தது
తాండూర్ మండలంలో ప్రజా ప్రతినిధులకు ఘన సన్మానం
తాండూరు మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో పదవి కాలం పూర్తిచేసిన ఎంపీటీసీలను, కో ఆప్షన్ మెంబర్ను, జడ్పిటిసిని అధికారులు ఘనంగా సన్మానించారు. మండల అధికారులు ఎంపీడీవో శ్రీనివాస్, ఎమ్మార్వో ఇమ్రాన్ ఖాన్, స్పెషల్ ఆఫీసర్ గజానంద్, మండల పాత్రికేయులు శ్రీహరి, దాసరి శ్రీనివాస్, శాలిగామా మల్లేష్, సెక్రటరీలు శాలువాతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.

தொடர்புடைய செய்தி