వంటకు తప్పని తంటా

70பார்த்தது
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కిష్టాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వంట వండేందుకు నానా తంటాలు పడుతున్నారు. పాఠశాలకు వంటగది లేకపోవడంతో ఆరుబయటే వండుతున్నారు. శనివారం ఉదయం కురిసిన వర్షానికి కనీసం నిప్పు పెట్టేందుకు ఇబ్బందులు పడ్డారు. ప్రతి రోజూ పాఠశాల వద్ద ఇదే పరిస్థితి ఉంటుందని ఏజెన్సీ వారు ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி