ఉదృతంగా వాగు ప్రవహం... రాకపోకలకు అంతరాయం

73பார்த்தது
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బోయలగూడెం గ్రామంలో మంగళవారం వాగు ఉదృతంగా పొంగి పొర్లుతుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయిజ మండల కేంద్రానికి వెళ్ళే ప్రధాన రహదారి కావడంతో పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాడు సాయంతో రహదారిపై ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోని సమస్యకు శాస్విత పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி