సీఎం సొంత జిల్లాలో విద్యార్థుల అవస్థలు

69பார்த்தது
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పచ్చర్ల గ్రామం నుంచి 5 కిలోమీటర్ల కాలినడకన నడిచి విద్యార్థులు మాన్ దొడ్డి గ్రామంలోని ఉన్నత పాఠశాలకు వెళుతున్నారు. ఈ రెండు గ్రామాల మధ్య బస్సు సౌకర్యాన్ని రద్దు చేయడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. రోజు పుస్తకాల సంచులు మెడపై వేసుకొని కాలినడకన వెళ్లడం ఆనవాయితీగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி