ఎగ్జిఎఫ్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే

53பார்த்தது
ఎగ్జిఎఫ్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గంలో జరుగుతున్న ఎస్జిఎఫ్ అండర్ 14 - 17 పాఠశాల క్రీడలను బుధవారం ఎమ్మెల్యే మధుసూదన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలని తెలిపారు. క్రీడలలో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி