అక్రమ అరెస్టులను ఖండించాలి

67பார்த்தது
అక్రమ అరెస్టులను ఖండించాలి
కరకగూడెం మండలంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ను నిజనిర్ధారణ చేయడానికి వచ్చిన కమిటీ సభ్యులను అరెస్టు చేయడం దుర్మార్గమని చేరియా అని టేకులపల్లి మండల కార్యదర్శి కల్తీ వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లు చేసిందని అందుకే నిజనిర్ధారణకు వస్తున్న 12 మంది కమిటీ సభ్యులను అరెస్టు చేశారు అన్నారు. అరెస్టు చేసిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులను వెంటనే విడుదల చేయాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி