చెన్నాపురం అటవీ ప్రాంతంలో మందుపాతర గుర్తింపు

81பார்த்தது
చెన్నాపురం అటవీ ప్రాంతంలో మందుపాతర గుర్తింపు
చర్ల మండలంలో చెన్నాపురం అటవీ ప్రాంతంలో సార్వత్రిక ఎన్నికల వేళ మావోయిస్టులు అమర్చిన ఐఈడీను పోలీసులు శుక్రవారం గుర్తించారు. అక్కడి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరను భద్రతా బలగాలు గుర్తించాయి. బాంబు స్క్వాడ్ బృందంతో తనిఖీలు చేసిన నేపథ్యంలో ఈ కుట్రను గుర్తించారు. మందుపాతరను వెలికితీసి నిర్వీర్యం చేశారు.

தொடர்புடைய செய்தி