ఏచూరి సీతారాంకి జిల్లా కమిటీ సభ్యులు ఘన నివాళి

54பார்த்தது
ఏచూరి సీతారాంకి జిల్లా కమిటీ సభ్యులు ఘన నివాళి
సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయ పల్లి గ్రామపంచాయతీలో జిల్లా కమిటీ సభ్యులు సిపిఎం పార్టీ నాయకులు ఏచూరి సీతారాం చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే మహా గొప్ప నాయకుడని, వారి ఆశ సిద్ధాంతాలను నెరవేర్చాలని వారు కోరారు.

தொடர்புடைய செய்தி