నిత్యావసర సరుకుల బస్సును ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

77பார்த்தது
నిత్యావసర సరుకుల బస్సును ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్
ఖమ్మం మున్నేరు వరద బాధితులకు వైరాకు చెందిన ఓ విద్యాలయ యాజమాన్యం లక్ష విలువ చేసే నిత్యావసర సరుకులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సోమవారం నిత్యావసర సరుకుల బస్సును మున్సిపల్ చైర్మన్ జైపాల్ జాతీయ జెండా ఊపి ప్రారంభించారు. నా ఖమ్మం కోసం నేను కార్యక్రమంలో భాగంగా నిత్యావసర సరుకులను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ చైర్మన్ తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி