ఐఏఎస్ ఆమ్రపాలిని కలిసిన పగడాల మంజుల

65பார்த்தது
ఐఏఎస్ ఆమ్రపాలిని కలిసిన పగడాల మంజుల
వైరా నియోజకవర్గం సింగరేణి మండల కేంద్రానికి చెందిన టీపీసీసీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల శుక్రవారం హైదరాబాదులో ఐఏఎస్ అధికారి కాట్రా ఆమ్రపాలిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ ఆమ్రపాలి వరంగల్ లో కలెక్టర్గా పని చేసినప్పుడు తనకు పరిచయమని, వరంగల్ నగరానికి ఆమ్రపాలి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.

தொடர்புடைய செய்தி