అశ్విని చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కోదండరామ్

59பார்த்தது
అశ్విని చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కోదండరామ్
గంగారం తండా గ్రామానికి చెందిన యువ శాస్త్రవేత్త అశ్విని, మోతిలాల్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆకేరు నది ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందగా గురువారం ఎమ్మెల్సీ కోదండరాం వారి స్వగృహంలో చిత్రపటాలకు పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద విషాద ఛాయ నెలకొందని వారి మరణం బాధాకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి గుర్తుగా చిహ్నం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

தொடர்புடைய செய்தி