చీమలవారిగూడెంలో అన్నదానం ప్రారంభించిన సీఐ

73பார்த்தது
చీమలవారిగూడెంలో అన్నదానం ప్రారంభించిన సీఐ
వైరా నియోజకవర్గం సింగరేణి మండలం చీమలవారిగూడెంలో వినాయక చవితి సందర్భంగా మండపం వద్ద శనివారం రాత్రి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కారేపల్లి రూరల్ సీఐ బి. తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు అడ్డగోడ ఐలయ్యలు ప్రారంభించారు. అనంతరం సీఐ ను నిర్వహణా కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు.