సీఎంను కలిసిన యువ శాస్త్రవేత్త అశ్విని కుటుంబీకులు

53பார்த்தது
సీఎంను కలిసిన యువ శాస్త్రవేత్త అశ్విని కుటుంబీకులు
వైరా నియోజకవర్గం సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన యువ శాస్త్రవేత్త నూనావత్ అశ్విని, ఆమె తండ్రి మోతిలాల్ ఇటీవల మున్నేరు వరదలో ప్రాణాలు కోల్పోయారు. అశ్విని తల్లి నేజి, సోదరుడు అశోక్, వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ తో కలసి గురువారం సెక్రటేరియట్లో సీఎంని కలిసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వినతి పత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన సీఎం అశ్విని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி