తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడు మృతి

5084பார்த்தது
తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడు మృతి
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం గ్రామంలో తాడిచెట్టు పైనుంచి వ్యవసాయ బావిలో పడి గీత కార్మికుడు మృతి చెందారు. తిరుమలాయపాలెం మండలంలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన, మల్లారపు వెంకన్న(55) అనే కల్లు గీత కార్మికుడుగా గుర్తించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు

தொடர்புடைய செய்தி