ఈఎంఆర్ఎస్ ను సందర్శించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

82பார்த்தது
ఈఎంఆర్ఎస్ ను సందర్శించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మర్రిమడ్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ను గురువారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. విద్యార్థులు, టీచర్లతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పి అఖిల్ మహాజన్ లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. టాయిలెట్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.

தொடர்புடைய செய்தி