రైతుల సమాచారంతో జాతీయ పక్షిని రక్షించిన ఫారెస్ట్ అధికారులు

56பார்த்தது
బోయినపల్లి మండలంలోని పంట పొలాల్లో అనారోగ్యంగా జాతీయ పక్షి నెమలి దర్శనమిచ్చింది. దీంతో స్థానిక రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా మండల బీట్ ఆఫీసర్ అనిత తన సిబ్బందితో కలిసి జాతీయ పక్షి నెమలిని వైద్య చికిత్స నిమిత్తం వేములవాడ పట్టణంలోని అటవీ క్షేత్రాధికారి కార్యాలయం హెడ్ క్వార్టర్స్ కు తరలించామని తెలిపారు. జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి వస్తే హింసించకుండా సమాచారం ఇవ్వాలని కోరారు.

தொடர்புடைய செய்தி