కలెక్టరేట్లో వైభవంగా బతుకమ్మ వేడుకలు.. ప్రారంభించిన సిరిసిల్ల కలెక్టర్

80பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలో బతుకమ్మ వేడుకలు శనివారం వైభవంగా నిర్వహించారు. వేడుకలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతకుముందు ఆయా డిపార్ట్మెంట్ ల మహిళా అధికారులు, ఉద్యోగినులు, సిబ్బంది రంగురంగుల పువ్వులతో బతుకమ్మను తీర్చిదిద్దారు. అనంతరం చిత్తు చిత్తులా బొమ్మ. ఒక్కేసి పువ్వేసి చందమామ పాటలకు ఆడి పాడారు.

தொடர்புடைய செய்தி