కరీంనగర్ ఎంపీగా ప్రజాసమస్యలపై అవగాహన ఉన్న బోయినిపల్లి వినోద్ కుమార్ ను గెలిపిస్తే పార్లమెంటు లో ప్రశ్నించే గొంతుక అవుతాడని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
శనివారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో కార్పొరేటర్లతో బిఆర్ ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమావేశం నిర్వహించారు.