జగిత్యాల: దుర్గాదేవిని దర్శించుకున్న ఎమ్మెల్సీ

67பார்த்தது
జగిత్యాల: దుర్గాదేవిని దర్శించుకున్న ఎమ్మెల్సీ
జగిత్యాల పట్టణంలోని విద్యా నగర్ జయదుర్గ దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ఎమ్మెల్సీ టీ.జీవన్ రెడ్డి ఆదివారం దుర్గ సేవ సమితి ఆధ్వర్యంలో దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కముటల శ్రీనివాస్, గుండా మధు, బస ప్రకాష్, ముసిపట్ల లక్ష్మీనారాయణ, నాలువల శ్రీకాంత్, దాసరి దామోదర్, సిరికొండ సింగరావు, బిట్టు తదితర భక్తులు భవాని మాలదరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி