కాంగ్రెస్ లో చేరిన కోమటిపల్లి మాజీ సర్పంచ్

59பார்த்தது
కాంగ్రెస్ లో చేరిన కోమటిపల్లి మాజీ సర్పంచ్
ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లింగంపేట్ మండలం కోమటిపల్లి మాజీ సర్పంచ్ సుగుణ రమేష్ గౌడ్, వార్డ్ మెంబర్లు ప్రభాకర్, లక్ష్మణ్ సాయి రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి స్వాగతించారు.

தொடர்புடைய செய்தி