ఉపాధిహామీ కార్మికులు పనిచేస్తున్న చోట కాంగ్రెస్ నేతల ప్రచారం

1091பார்த்தது
ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు మంగళవారం ఎల్లారెడ్డి మండలం సోమిర్యాగడ్ తాండలో గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడి నుండి ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలవద్దకు వెళ్లి కాంగ్రెస్ మ్యానిఫెస్టోను చదివి వినిపించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుర్మా సాయిబాబా ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.