మద్యం మత్తులో విద్యార్థులను చితక బాదిన అటెండర్

77பார்த்தது
మద్యం మత్తులో విద్యార్థులను చితక బాదిన అటెండర్
ఎల్లారెడ్డి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో, శుక్రవారం మద్యం మత్తులో పిల్లలను పాఠశాల అటెండర్ విఠల్ చితక బాదిన సంఘటన సంచలనం రేపింది. విద్యార్థులు ఎబివిపి నాయకులకు సమాచారం అందించారు. పాఠశాలకు చేరుకున్న ఎబివిపి నాయకులు దెబ్బలు తిన్న విద్యార్థుల వద్దకు వెళ్లి వారి చేతులు , కాళ్ళ మీద ఏర్పడిన దద్దులను పరిశీలించారు. అటెండర్ తీరుపట్ల ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఎబివిపి నేతలు డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி