మెట్ పల్లి: మున్సిపల్ కార్మికులకు నూతన బట్టలు పంపిణీ

62பார்த்தது
మెట్ పల్లి: మున్సిపల్ కార్మికులకు నూతన బట్టలు పంపిణీ
మెట్ పల్లి నితిన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ రానా వేణి సుజాత సత్యనారాయణ మున్సిపల్ కార్మికులకు దసరా పండుగ
పురస్కరించుకొని ఆదివారం నూతన బట్టలు అందజేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రానావేణి సుజాత సత్యనారాయణ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ అయిన నుండి ప్రతి సంవత్సరం దసరా పండుగకు కార్మికులకు నూతన బట్టలు ఐదు సంవత్సరాలుగా అందజేస్తున్నామని అన్నారు.

தொடர்புடைய செய்தி