
జగిత్యాల: 8వ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
జగిత్యాల పట్టణ 8వ వార్డు భవానినగర్ లో రూ 14లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్, అడువాల జ్యోతి లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ మల్లవ్వ, తిరుమలయ్య, వార్డు నాయకులు ఎల్ జీ రమేష్, గోపి, శ్రీనివాస్, భాస్కర్ రావు, మాధవ రెడ్డి, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.