'అందరినీ ఒకే వేదిక మీద చూడటం ఆనందంగా ఉంది'

69பார்த்தது
'అందరినీ ఒకే వేదిక మీద చూడటం ఆనందంగా ఉంది'
HYDలో అలయ్ బలయ్ కార్యక్రమం సందర్భంగా అందరినీ కలవటం ఆనందదాయకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా సమైక్యతా భావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. 'అలయ్-బలయ్ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అందరినీ ఒకే వేదిక మీద చూడటం ఎంతో ఆనందంగా ఉంది. రాజకీయ విబేధాలు సిద్ధాంతాలకే పరిమితం కావాలి. నేతలు వ్యక్తిగత దూషణలకు దిగితే, అది కార్యకర్తల వరకు పాకుతుంది' అని వ్యాఖ్యానించారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you