సికింద్రాబాద్కు కొత్త వందే భారత్ ట్రైన్..

77பார்த்தது
సికింద్రాబాద్కు కొత్త వందే భారత్ ట్రైన్..
మహారాష్ట్ర మరియు తెలంగాణలను కలిపే మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైల్ సోమవారం ప్రధాని మోడీ చేతుల మీదుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభంకానుంది. దక్షిణ మధ్య రైల్వేలో అధిక సంఖ్యలో 20 కోచులతో నడుపనున్న మొదటి రైల్ ఇదేనని అధికారులు తెలిపారు. ఈ రైల్ నాగపూర్ నుంచి సికింద్రాబాద్ చేరుకోవడానికి 7 గంటలు 15 నిమిషాలు పడుతుందని ఆదివారం అధికారులు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி