గేట్లు తెరిచారు... మూసి పరివాహక ప్రాంతాలకు రెడ్ అలెర్ట్

85பார்த்தது
హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టనికి చేరడంతో తూము గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేసినట్లు ఆదివారం జీహెచ్ఎంసీ తెలిపింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మూసి పరివాహక ప్రాంతల ప్రజలు, జీహెచ్ఎంసీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ఆమ్రపాలి రెడ్ అలెర్ట్ జారీ చేశారు.

தொடர்புடைய செய்தி