అమ్మవార్ల ఫలహారం బండ్ల వద్ద పూజా కార్యక్రమo

82பார்த்தது
మేడ్చల్ పట్టణంలోని ఉమానగర్ కాలనీలో శ్రావణ మాస బోనాలను పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన పోచమ్మ తల్లి ఫలహార బండ్ల ఊరేగింపు కార్యక్రమాలలో నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి , మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి హాజరై అమ్మవార్ల ఫలహారం బండ్ల వద్ద జరిగిన పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி