రంగంలోకి డిఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, పోలీస్ సిబ్బంది

53பார்த்தது
హైదరాబాద్ భారీ వర్షంతో అతలాకుతలం అవుతోంది లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాల మేరకు డిఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగారు. సమస్యాత్మక ప్రాంతాల్లోకి వెళ్లి వరద నీరు సాఫీగా వెళ్ళేలా చర్యలు చేపట్టారు. గడ్డి అన్నారంలో వరద నీరు పలు కాలనీలను ముంచెత్తింది.

தொடர்புடைய செய்தி