ముందస్తుగా అన్ని చర్యలు

66பார்த்தது
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నట్లు సోమవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. భారీ వర్షాల వల్ల ఆస్తి, ప్రాణనష్టం సంభవించకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పడికప్పుడు అప్రమత్తం చేయాలనీ అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. జియగూడ మండి పక్కన మూసి వరద నీటి ప్రవాహ వేగాన్ని కలెక్టర్ పరిశీలించారు.

தொடர்புடைய செய்தி