మూసారాంబాగ్ బ్రిడ్జిని తాకుతూ వెళ్తున్న వరద నీరు

54பார்த்தது
తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షానికి అంబర్ పేట్ లో పలు కాలనీలు నీట మునిగాయి. అంబర్ పేట్ నుంచి దిల్ సుఖ్ నగర్ వెళ్లే మార్గంలోని మూశారాంబాగ్ వంతెనను తాకుతూ వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. ఈ మేరకు మూసారాంబాగ్ పరిసర ప్రాంతాల్లో సర్కిల్ డిప్యూటి కమిషనర్ మారుతి దివాకర్ పర్యటించారు. రానున్న రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉండడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

தொடர்புடைய செய்தி