ఆత్మకూరు : మట్టి మాఫియా ఆగడాలను ఆపేదెవరు.?

55பார்த்தது
ఆత్మకూరు : మట్టి మాఫియా ఆగడాలను ఆపేదెవరు.?
ఆత్మకూరు మండలంలో మట్టి మాఫియా అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. జూరాల సమంతార కాలువ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్లతో బాలకిష్టపురంలోని వెంచర్కి మట్టి తరలిస్తున్నారు. ఇదే విషయాన్ని ఎమ్మార్వో దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మార్వో ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మట్టిని అక్రమంగా తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி