ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపిన మాజీ మంత్రి హరీష్ రావు

72பார்த்தது
సిద్దిపేట జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను మాజీ మంత్రి హరీశ్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల నెల వేతనాన్ని వరద బాధితులకు అందిస్తున్నామని చెప్పారు. సిద్దిపేట నుంచి ఉడతా భక్తిగా సాయం చేస్తున్నామన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని అందరూ ముందుకు వచ్చి వరద బాధితులకు సాయం చేయాలని అన్నారు.

தொடர்புடைய செய்தி