ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

19233பார்த்தது
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును బస్సు ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఆమనగల్లు మండలం రాముంతలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி