కీలక అంశాలపై చర్చలు

57பார்த்தது
కీలక అంశాలపై చర్చలు
ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఈ సదస్సును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సమ్మిట్‌లో ప్రధాన వేదికతో పాటు.. మరో నాలుగు అదనపు వేదికలను నెలకొల్పారు. అన్ని వేదికలపై ఏఐకి సంబంధించి వేర్వేరు అంశాలపై చర్చలు, ఇష్టాగోష్ఠి సెషన్లు, హై-ప్రొఫైల్‌ ప్యానెల్‌ డిస్కషన్లు, ఇంటరాక్టివ్‌ సెషన్లు నిర్వహిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 2వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై చర్చించనున్నారు.