రాజ్యాంగ పదవిని ఎవరైనా గౌరవించాల్సిందే: శరద్ పవార్

68பார்த்தது
రాజ్యాంగ పదవిని ఎవరైనా గౌరవించాల్సిందే: శరద్ పవార్
విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేయడంపై ఎస్‌సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. మల్లికార్జున ఖర్గే ప్రతిపక్ష నేతగా రాజ్యాంగ పదవిలో ఉన్నందున ఆయనను ప్రధానమంత్రి మోదీ, రాజ్యసభ చైర్మన్ గౌరవించాల్సి ఉంటుందని అన్నారు. కానీ ఇవాళ ఆ విషయాన్ని విస్మరించారనిపేర్కొన్నారు. ప్రతిపక్షం మొత్తం ఖర్గేకు మద్దతుగా నిలిచిందన్నారు. ఆ కారణంగానే మేమంతా వాకౌట్ చేశామని పవార్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி