గ్రేటర్ లో పట్టుకోసం కాంగ్రెస్ ఎత్తులు!

52பார்த்தது
గ్రేటర్ లో పట్టుకోసం కాంగ్రెస్ ఎత్తులు!
గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ పీఠంపై ఎలాగైనా పాగా వేయాలని భావిస్తోంది. పార్టీ పదవుల విషయంలో ఈసారి గ్రేటర్‌ హైదరాబాద్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపధ్యంలో పీజేఆర్ కూతురు విజయా రెడ్డికి మహిళా కోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తే, కాంగ్రెస్ బలం పుంజుకునే అవకాశం ఉందని కొందరు నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు చర్చ నడుస్తోంది.

தொடர்புடைய செய்தி